మరోసారి హైదరాబాద్‌లో ఐటీ దాడులు

హైదరాబాద్‌లో మరోసారి ఆదాయపు పన్ను శాఖ దాడులు జరుగుతున్నాయి

Update: 2023-03-15 03:45 GMT

హైదరాబాద్‌లో మరోసారి ఆదాయపు పన్ను శాఖ దాడులు జరుగుతున్నాయి. క్రిస్టియన్ మిషనరీతో పాటు మరికొన్ని సంస్థల్లో ఈ దాడులు జరుగుతున్నాయి. హైదరాబాద్ దాని పరిసర ప్రాంతాల్లో మొత్తం నలభై చోట్ల ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు.

నలభై ప్రాంతాల్లో...
ఆదాయపు పన్నును ఎగ్గొట్టారన్న ఆరోపణపై ఈ దాడులు జరుగుతున్నట్లు తెలిసింది. అల్వాల్, బొల్లారం, సికింద్రాబాద్, కీసర, జీడిమెట్ల, పటాన్‌చెరు, మెదక్‌లో మరికొన్ని ప్రాంతాల్లో ఈ సోదాలు జరుగుతున్నాయి.


Tags:    

Similar News