నేడు దుబాయ్ కు మల్లు భట్టి విక్రమార్క

తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క నేడు కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో పాల్గొననున్నారు. రాత్రికి దుబాయ్ వెళ్లనున్నారు

Update: 2025-06-22 02:57 GMT

తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క నేడు కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో పాల్గొననున్నారు. ఉదయం పదకొండు గంటలకు మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరగనుంది. ఈ కమిటీ మౌలిక సదుపాయాల కల్పనపై చర్చించి ప్రభుత్వానికి మంత్రి వర్గ ఉప సంఘం నివేదిక ఇవ్వనుంది.

మౌలిక సదుపాయల కమిటీ...
మౌలిక సదుపాయల కమిటీ ఉప సంఘానికి మల్లు భట్టి విక్రమార్క ఛైర్మన్ గా ఉన్నారు. ఆయన అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుని ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుండటంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత లభించింది. ఈరోజు రాత్రికి మల్లు భట్టి విక్రమార్క దుబాయ్ కు బయలుదేరి వెళ్లనున్నారు.


Tags:    

Similar News