Congress : తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థులు వీరే

తెలంగాణలో కాంగ్రెస్ నాలుగు లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది

Update: 2024-03-28 01:55 GMT

congress political affairs committee

తెలంగాణలో కాంగ్రెస్ నాలుగు లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. నిన్న సమావేశమైన కాంగ్రెస్ ఎన్నికల కమిటీ ఈ మేరకు అభ్యర్థులను ప్రకటించింది. ఇప్పటి వరకూ తొమ్మిది స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ అధినాయకత్వం తాజాగా నాలుగు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. దీంతో మరో నాలుగు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.


మెదక్ - నీలం మధు
ఆదిలాబాద్ - డా. సుగుణ కుమారి
భువనగిరి - ఛామల కిరణ్ కుమార్ రెడ్డి
నిజామాబాద్ - టీ జీవన్ రెడ్డి.


Tags:    

Similar News