కేసీఆర్ హాజరుకు ముందు కేటీఆర్ చేసిన ట్వీట్ ఏంటంటే?

కాళేశ్వరం కమిషన్ ఎదుటకు కేసీఆర్ రానున్న సమయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ లో ట్వీట్ చేశారు

Update: 2025-06-11 04:20 GMT

KTR Writes Open Letter Urging Protection of 400 Acres of HCU Forest Land from Environmental Destruction

కాళేశ్వరం కమిషన్ ఎదుటకు కేసీఆర్ రానున్న సమయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ లో ట్వీట్ చేశారు. " కేసీఆర్ ని కమిషన్ ముందు నుంచో బెడితే నీకు పైశాచిక ఆనందం వస్తుంది కానీ….ఆయన ఖ్యాతి ఇసుమంత కూడా తగ్గదు. ఆయన ఎప్పటికీ తెలంగాణ కోసం ప్రాణాన్ని పణంగా పెట్టిన ధీరుడే…మీరంతా సూర్యుడిని అరచేత్తో ఆపాలనుకునే మూర్ఖులే" అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.

పైశాచిక ఆనందం అంటూ...
"బ్యాగులు మోసే మీకు భగీరథ ప్రయత్నాలు అర్థం కావడానికి ఎన్ని జన్మలైనా సరిపోవు. తెలంగాణ కన్నీళ్లు తుడిచిన కాళేశ్వరాన్ని అర్థం చేసుకోవడానికి మీ తెలివి సరిపోదు. ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోయే వాస్తవం. తెలంగాణని తెచ్చింది కేసీఆర్ నాయకత్వం. తెలంగాణను సస్యశ్యామలం చేసింది కాళేశ్వరం" అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.


Tags:    

Similar News