ప్రత్యేకహోదాపై ప్రయివేటు బిల్లు పెడతాం

పార్లమెంటు సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈరోజు కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించింది

Update: 2022-12-06 06:47 GMT

పార్లమెంటు సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలకు ముందు కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశానికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పార్టీల తరుపున పార్లమెంటు సభ్యులు హాజరయ్యారు. పార్లమెంటు సమావేశాల్లో సభను సజావుగా జరిగేలా చూడాలని కోరనున్నారు.

అ‌‌ఖిలపక్ష సమావేశం....
వైసీపీ తరుపున మార్గాని భరత్ హాజరు కాగా, తెలుగుదేశం పార్టీ నుంచి గల్లా జయదేవ్, కనకమేడల రవీంద్రకుమార్ లు సమావేశంలో పాల్గొన్నారు. టీఆర్ఎస్ నుంచి కే. కేపార్లమెంటు సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలకు ముందు కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశానికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పార్టీల తరుపున పార్లమెంటు సభ్యులు హాజరయ్యారు. పార్లమెంటు సమావేశాల్లో సభను సజావుగా జరిగేలా చూడాలని కోరనున్నారు.


Tags:    

Similar News