భారత్ లో ఈరోజు తగ్గిన కరోనా కేసులు

భారత్ లో కరోనా కేసులు కొద్దిగా తగ్గాయి. ఈరోజు కొత్తగా 8,309 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 236 మంది మరణించారు.

Update: 2021-11-29 04:53 GMT

భారత్ లో కరోనా కేసులు కొద్దిగా తగ్గాయి. ఈరోజు కొత్తగా 8,309 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 236 మంది మరణించారు. ఇప్పటి వరూ దేశంలో కరోనా బారిన పడి 3,40,08,183 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 1,03,859 కరోనా కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.

మరణాలు...
భారత్ లో ఇప్పటి వరకూ 3,45,72,523 మంది కరోనా బారిన పడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా కారణంగా 4,68,790 మంది మరణించారు. ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా 1,22,41,68,929 కరోనా వ్యాక్సినేషన్ జరిగింది.


Tags:    

Similar News