సాయిరెడ్డిపై అయ్యన్న ఘాటు ట్వీటు

విజయసాయిరెడ్డి జన్మదినం సందర్భంగా జగన్ ఆయనకు 300 కోట్ల గిఫ్ట్ ఇచ్చారని టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు ఆరోపించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. 108 అంబులెన్స్ [more]

Update: 2020-07-01 06:40 GMT

విజయసాయిరెడ్డి జన్మదినం సందర్భంగా జగన్ ఆయనకు 300 కోట్ల గిఫ్ట్ ఇచ్చారని టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు ఆరోపించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. 108 అంబులెన్స్ ల కొనుగోలులో పెద్దయెత్తున అవినీతి జరిగిందన్నారు అయ్యన్న పాత్రుడు. ఏ2 జన్మదినం సందర్భంగా ఈ గిఫ్ట్ ను ఇచ్చారన్నారు. అప్రూవర్ గా మారకుండా ఉండేదుకే ఈ బహుమతి ఇఛ్చారంటూ అయ్యన్న పాత్రుడు ఘాటుగా ట్వీట్ చేశారు.

Tags:    

Similar News