టాప్ ఆర్డర్ ను కూల్చిన భారత్ బౌలర్లు

హరారే లో జరగుతున్న జింబాబ్వేతో తొలి వన్డే మ్యాచ్ లో భారత్ బౌలర్లు విజృంభిస్తున్నారు.

Update: 2022-08-18 08:33 GMT

హరారే లో జరగుతున్న జింబాబ్వేతో తొలి వన్డే మ్యాచ్ లో భారత్ బౌలర్లు విజృంభిస్తున్నారు. జింబాబ్వే టాప్ ఆర్డర్ ను కూల్చి వేశారు. టాస్ ఎంచుకున్న భారత్ తొలుత ఫీల్డింగ్ ను ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ దిగిన జింబాబ్వే బ్యాటర్లు ఆదిలోనే తడబడ్డారు. కైయా, మరుమని, విలియమ్స్, మధెవరెలో పెవిలియన్ దారి పట్టారు.

దీపక్ చాహర్ కు మూడు...
అతి స్వల్ప స్కోరుకే జింబాబ్వే జట్టు నాలుగు వికెట్లను కోల్పోయింది. భారత బౌలర్లు దీపక్ చాహర్ మూడు వికెట్లు, సిరాజ్ ఒక వికెట్ తసీుకున్నారు. 13 ఓవర్లకు కేవలం 52 పరుగులు మాత్రమే చేసింది. దీంతో జింబాబ్వే జట్టు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయినట్లయింది.


Tags:    

Similar News