నేడు పగలు ఎనిమిది గంటలే..రాత్రి మాత్రం పదహారు గంటలు
ఈరోజు ఆకాశంలో అద్భుతం జరగనుంది. పగలు తక్కువ. రాత్రి ఎక్కువగా ఉండే రోజు ఇది
ఈరోజు ఆకాశంలో అద్భుతం జరగనుంది. పగలు తక్కువ. రాత్రి ఎక్కువగా ఉండే రోజు ఇది. పగలు కేవలం ఎనిమిది గంటలు మాత్రమే ఉంటుంది. రాత్రి పదహారు గంటల పాటు ఉంటుంది. అంటే ఎక్కువ సమయం నిద్రించే రోజు ఇది. ఈ నెల 21వ తేదీన పగలు తక్కువ, రాత్రి ఎక్కువగా ఉంటుందని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అత్యంత అరుదుగా జరిగే విషయం. ఎందుకంటే సాధారణంగా శీతాలకంలో పగలు ఎక్కువగా ఉండటం, రాత్రుళ్లు తక్కువగా ఉండటం, అలాగే పగలు తక్కువగా ఉండటం, రాత్రివేళ ఎక్కువగా ఉండంటం జరుగుతుంది. దీనిని అయనాంతంగా పిలుస్తారు. కానీ ఈరోజు మాత్రం పగలు అతి తక్కువగా, రాత్రి సుదీర్ఘంగా ఉండటం మాత్రం అరుదనే ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతన్నారు.
శీతాకాలపు అయనాంతం...
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now