తెలుగుపోస్ట్ టాప్ 10 వార్తలు (10-5-2023)

Update: 2023-05-10 14:08 GMT


ఈరోజూ నేరుగా దర్శనం

తిరుమలలో భక్తుల రద్దీ పెద్దగా లేదు. మంగళవారం కావడంతో భక్తుల రద్దీ తిరుమలలో అంతగా లేదని అధికారులు చెబుతున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లలో భక్తులు స్వామి వారి దర్శనం కోసం వేచి ఉండకుండా నేరుగా వెళుతున్నారు.

పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

హైదరాబాద్ ఉగ్రదాడి : కేరళ స్టోరీని తలపించేలా
హైదరాబాద్ ఉగ్ర కోణంలో కొత్త కోణం వెలుగు చూసింది. కేరళ స్టోరీని మించిన అంశాలు బయటకు వస్తున్నాయి. భోపాల్ కు చెందిన ఈ యాసిర్ ఉగ్ర కోణంలో కీలక సూత్రధారి అని తేలింది.

పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి



రాజధానిలో ఇంకో రగడ
రాజధాని అమరావతి విషయంలో జగన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్టీఆర్ జిల్లాలోని పేదలకు ఇచ్చేందుకు 268 ఎకరాలు కావాలంటూ ప్రభుత్వానికి కలెక్టర్ ప్రతిపాదనలు పంపడం చర్చనీయాంశమైంది.

పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి


ఇద్దరికీ బెయిల్

తెలుగుదేశం పార్టీ నేతలు ఆదిరెడ్డి అప్పారావు, ఆదిరెడ్డి వాసులకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. జగజ్జనని చిట్‍ఫండ్ కేసులో అప్పారావు,

పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి



రేపు విశాఖకు జగన్
రేపు ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ విశాఖపట్నంలో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ది కార్యక్రమాల ప్రారంభోత్సవం లో ఆయన పాల్గొననున్నారు.

పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి


పదో తరగతి ఫలితాల విడుదల
తెలంగాణలో పదో తరగతి పరీక్ష ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. ఈ పరీక్షల్లో 86.60 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. బాలికల ఉత్తీర్ణత శాతం 88.53, బాలుర ఉత్తీర్ణత శాతం 84.68గా ఉందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.

పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి



ఉసురు తీసిన ఇంటర్ ఫలితాలు..తెలంగాణ 8 మంది విద్యార్థులు ఆత్మహత్య
తెలంగాణలో నిన్న (మే 9) ఇంటర్మీడియట్ ఫలితాలు వెల్లడయ్యాయి. మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఈ ఫలితాల్లో పరీక్షల్లో ఫెయిల్ అయ్యామన్న బాధతో కొందరు, మార్కు తక్కువగా వచ్చాయన్న మనస్తాపంతో ఇంకొందరు బలవన్మరణానికి పాల్పడ్డారు.

పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి


అందరి చూపూ కిర్లంపూడి వైపు
కాపు రిజర్వేషన్ల ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రాజకీయాల్లో తన సెకండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించబోతున్నారు. ఆయనే స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు.

పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి



ఐ మిస్ మై డాటర్స్ .. వైరల్ అవుతోన్న కల్యాణ్ దేవ్ పోస్ట్

కొంతకాలంగా మెగాస్టార్ చిరంజీవి చిన్నకూతురు శ్రీజ, అల్లుడు కల్యాణ్ దేవ్ ల మధ్య మనస్ఫర్థలు ఏర్పడ్డాయని, వారిద్దరూ విడిపోయారంటూ వార్తలు వైరల్ అయ్యాయి.

పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి


Similar News