సరిహద్దుల్లో ఆర్తనాదాలు విన్పించడం లేదా?

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సరిహద్దుల్లో అంబులెన్స్ లను నిలిపేయడం పై బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్థన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబులెన్స్ లను నిలిపేయడం దారుణమన్నారు. సరిహద్దుల్లో కరోనా [more]

Update: 2021-05-15 01:10 GMT

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సరిహద్దుల్లో అంబులెన్స్ లను నిలిపేయడం పై బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్థన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబులెన్స్ లను నిలిపేయడం దారుణమన్నారు. సరిహద్దుల్లో కరోనా బాధితుల ఆర్తనాదాలు విన్పించడం లేదా అని విష్ణువర్థన్ రెడ్డి ప్రశ్నించారు. ఉదయం 6 నుంచి పది గంటల వరకూ సాధారణ ప్రయాణీకులను అనుమతించిన పోలీసులు, అంబులెన్స్ లను అనుమతించకపోవడమేంటని ప్రశ్నించారు. ఇప్పటికైనా మానవత్వంతో ప్రభుత్వం స్పందించాలని విష్ణు వర్థన్ రెడ్డి కోరారు.

Tags:    

Similar News