టీడీపీపై సోము మరో ట్వీట్

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తెలుగుదేశం పార్టీని లక్ష్యంగా చేసుకున్నట్లు కన్పిస్తుంది. ఈరోజు మరోసారి టీడీపీపై ట్వీట్ చేశారు. ప్రత్యేక హోదా వద్దని, [more]

Update: 2021-03-31 02:59 GMT

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తెలుగుదేశం పార్టీని లక్ష్యంగా చేసుకున్నట్లు కన్పిస్తుంది. ఈరోజు మరోసారి టీడీపీపై ట్వీట్ చేశారు. ప్రత్యేక హోదా వద్దని, ప్రత్యేక ప్యాకేజీ ముద్దంటూ చంద్రబాబు చేసిన ప్రసంగం వీడియోను సోము వీర్రాజు ట్వీట్ చేశారు. పార్లమెంటు లో టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు అడిగిన ప్రశ్నకు సమాధానమిదేనని సోము వీర్రాజు చెప్పారు. నిన్న పనబాక లక్ష్మిపై సోము వీర్రాజు ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News