ఉత్తర్ ప్రదేశ్ లో ఇక వీకెండ్ లాక్ డౌన్

ఉత్తర్ ప్రదేశ్ లో కరోనా కేసుల తీవ్రత ఎక్కువగా ఉంది. రోజుకు పదివేలకు పైగానే కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే నైట్ కర్ఫ్యూ విధించిన ఉత్తర్ ప్రదేశ్ వీకెండ్ [more]

Update: 2021-04-21 01:03 GMT

ఉత్తర్ ప్రదేశ్ లో కరోనా కేసుల తీవ్రత ఎక్కువగా ఉంది. రోజుకు పదివేలకు పైగానే కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే నైట్ కర్ఫ్యూ విధించిన ఉత్తర్ ప్రదేశ్ వీకెండ్ లాక్ డౌన్ నిర్వహించాలని నిర్ణయించింది. ఇక ప్రతి శని, ఆదివారాలు లాక్ డౌన్ అమలులో ఉంటుందని ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. పలు నగరాల్లో ఇప్పటికే లాక్ డౌన్ లాంటి ఆంక్షలను అమలుపరుస్తుంది. ముఖ్యంగా పర్యాటక కేంద్రాల వద్ద ఆంక్షలను మరింతగా పెంచారు.

Tags:    

Similar News