కరోనా సమయంలో ప్రభుత్వంపై విమర్శలెందుకు?

కరోనా సమయంలో ప్రభుత్వంపై విమర్శలు చేయడం తగదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. పవన్ కల్యాణ్ ముఖ్యనేతలతో నేడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. లాక్ డౌన్ ను [more]

Update: 2020-04-09 12:52 GMT

కరోనా సమయంలో ప్రభుత్వంపై విమర్శలు చేయడం తగదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. పవన్ కల్యాణ్ ముఖ్యనేతలతో నేడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. లాక్ డౌన్ ను పొడిగించే అవకాశముందని పవన్ కల్యాణ్ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. మోదీ స్వయంగా ఈ విషయాన్ని ప్రకటిస్తారని తెలిపారు. అయితే లాక్ డౌన్ సమయంలో ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదని అన్న పవన్ కల్యాణ‌ వైసీపీ అభ్యర్థులు ప్రభుత్వం అందిస్తున్న వెయ్యిరూపాయలు పంచుతుంటే ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయాలని పవన్ కల్యాణ్ సూచించారు.

Tags:    

Similar News