యూకే నుంచి రాజమండ్రికి వచ్చిన మహిళకు?

రాజమండ్రిలో కొత్త కరోనా వైరస్ కలకలం సృష్టిస్తోంది. యూకే నుంచి రాజమండ్రికి వచ్చిన మహిళకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. నిజానికి ఆమెకు ఢిల్లీలోనే కరోనా [more]

Update: 2020-12-24 03:03 GMT

రాజమండ్రిలో కొత్త కరోనా వైరస్ కలకలం సృష్టిస్తోంది. యూకే నుంచి రాజమండ్రికి వచ్చిన మహిళకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. నిజానికి ఆమెకు ఢిల్లీలోనే కరోనా టెస్ట్ లు నిర్వహించగా పాజిటివ్ గా తేలింది. ఢిల్లీలో క్వారంటైన్ లో అధికారులు ఉంచారు. కానీ అక్కడి నుంచి తప్పించుకుని ఆమె రాజమండ్రికి ఏపీ ఎక్స్ ప్రెస్ లో చేరుకుంది. దీనిని గుర్తించిన అధికారులు మహిళతో పాటు, ఆమె కుమారుడిని రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమె రక్తనమూనాలను పూనే ల్యాబ్ కు పంపారు. ఇందుకోసం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేశారు.

Tags:    

Similar News