జగన్ గ్యాంగ్ ఇష్టారాజ్యం.. అందుకే అలా

జగన్ గ్యాంగ్ కు అధికారం చేతిలో ఉందని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ నేత నారా లోకేష్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో విగ్రహాల తొలగింపుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. [more]

Update: 2020-07-19 06:52 GMT

జగన్ గ్యాంగ్ కు అధికారం చేతిలో ఉందని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ నేత నారా లోకేష్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో విగ్రహాల తొలగింపుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏపీలో రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతుందని లోకేష్ ట్వీట్ చేశారు. బాపట్ల అంబేద్కర్ విగ్రహం తొలగించారని, కావలి లో నందమూరి తారక రామారావు విగ్రహాన్ని తొలగించడం అమానుష చర్యగా నారా లోకేష్ అభివర్ణించారు. జగన్ రెడ్డి గ్యాంగ్ అధికార మదంతో వ్యవహరిస్తుందని నారా లోకేష్ మండిపడ్డారు.

Tags:    

Similar News