జేడీ పిటీషన్ పై నేడు హైకోర్టు లో విచారణ

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణను సవాల్ చేస్తూ జేడీ లక్ష్మీనారాయణ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. నేడు ఈ పిటీషన్ విచారణకు రానుంది. స్టీల్ ప్లాంట్ [more]

Update: 2021-03-31 00:42 GMT

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణను సవాల్ చేస్తూ జేడీ లక్ష్మీనారాయణ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. నేడు ఈ పిటీషన్ విచారణకు రానుంది. స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ నిలిపేయాలంటూ గత కొంతకాలంగా కార్మికులు ఆందోళన చేస్తున్నారు. ఈ ఉద్యమానికి జేడీ లక్ష్మీనారాయణ మద్దతు తెలిపారు. స్టీల్ ప్లాంట్ ను ఎలా రక్షించుకోవాలో తెలియజేస్తూ కేంద్రానికి జేడీ లక్ష్మీనారాయణ లేఖ కూడా రాశారు.

Tags:    

Similar News