ఓటుకు నోటు కేసులో రేవంత్?

ఓటుకు నోటు కేసులో కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు రేవంత్ రెడ్డి ఈ రోజు ఏసీబీ కోర్టులో హాజరయ్యారు. 2015లో ఓటుకు నోటు కేసు వెలుగులోకి వచ్చింది. ఈ [more]

Update: 2020-03-03 06:14 GMT

ఓటుకు నోటు కేసులో కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు రేవంత్ రెడ్డి ఈ రోజు ఏసీబీ కోర్టులో హాజరయ్యారు. 2015లో ఓటుకు నోటు కేసు వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో రేవంత్ రెడ్డి ఏ1 నిందితుడిగా ఉన్నారు. ఈరోజు విచారణకు ఈ కేసులో రేవంత్ రెడ్డి హాజరయ్యారు. మార్చి 17వ తేదీకి ఈ కేసును ఏసీబీ కోర్టు వాయిదా వేసింది. ఓటుకు నోటు కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలసిందే.

Tags:    

Similar News