రాజధానిలో చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఈ నెల 28న రాజధాని అమరావతిలో పర్యటించనున్నారు. ఆయన రాజధానిలో ఇప్పటి వరకూ జరిగిన అభివృద్ధి పనులను పరిశీలించనున్నారు. తాజాగా కేంద్ర [more]

Update: 2019-11-24 04:31 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఈ నెల 28న రాజధాని అమరావతిలో పర్యటించనున్నారు. ఆయన రాజధానిలో ఇప్పటి వరకూ జరిగిన అభివృద్ధి పనులను పరిశీలించనున్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం అమరావతిని ఏపీ రాజధానిగా గుర్తించడంతో చంద్రబాబు రాజధాని పర్యటనను పెట్టుకున్నారు. ఈ సందర్భంగా పనుల పరిశీలనతో పాటు రాజధాని రైతులతో చంద్రబాబు సమావేశం కానున్నారు.

Tags:    

Similar News