బ్రేకింగ్ : భారత్ లో యాక్టివ్ కేసులు బాగా తగ్గుతున్నాయ్

భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి కొంత తగ్గుముఖం పడుతుంది. తాజాగా భారత్ లో 48,268 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 516 మంది కరోనా కారణంగా [more]

Update: 2020-10-31 04:18 GMT

భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి కొంత తగ్గుముఖం పడుతుంది. తాజాగా భారత్ లో 48,268 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 516 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 81,37,117 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి భారత్ లో 1,21,641 మంది మరణించారు. ప్రస్తుతం భారత్ లో 5.82 లక్షల యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 74.86 లక్షల మంది డిశ్చార్జ్ అయ్యారు. . ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.

Tags:    

Similar News