వైసీపీ ఎమ్మెల్యే రోజా ఇంట్లో చోరీ జరిగింది. పది లక్షల విలువైన బంగారు ఆభరణాలను, వజ్రాల నగలను దొంగలు దోచుకెళ్లారు. మణికొండలోని పంచవటి కాలనీలో రోజా కుటుంబం నివాసముంటుంది. దీనిపై రోజా కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వైసీపీ ఎమ్మెల్యే రోజా ఇంట్లో చోరీ జరిగింది. పది లక్షల విలువైన బంగారు ఆభరణాలను, వజ్రాల నగలను దొంగలు దోచుకెళ్లారు. మణికొండలోని పంచవటి కాలనీలో రోజా కుటుంబం నివాసముంటుంది. దీనిపై రోజా కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.