ప్రాణం తీసిన సెల్ఫీ

Update: 2016-12-20 06:37 GMT

హైదరాబాద్: తెలంగాణ విద్యుత్ సంస్థ (TS Genco) లో ఇంజనీర్ గా పనిచేసే T. క్రాంతి కుమార్ (వయస్సు: 32) మరియూ అతని భార్య సెల్ఫీ తీసుకుంటూ ప్రమాద వశాత్తూ కాలు జారి కృష్ణానది నీటిలో పడి మరణించారు.

క్రాంతికుమార్ దంపతులు ఆదివారం మహబూబ్ నగర్ జిల్లా ఈగలపెంట సమీపం లోని కృష్ణానది బ్యక్ వాటర్ చూడడానికి వెళ్ళారు. ఈ సంధర్భంగా సెల్ఫీ తీసుకుంటూ ప్రమదవశాత్తూ నీటిలో పడిపొయ్యారు.

TS Genco లో పనిచేసే కంటే ముందుగా, క్రాంతి కుమార్ విశ్వభారతి ఇంజనీరింగ్ కాళాశాలలో అసిస్టంట్ ప్రొఫెసర్ గా పని చేసేవారు.

Similar News