ఏపీలో కియా మరిన్ని పెట్టుబడులు.. సీఈవో ప్రకటన

ఏపీలో మరిన్ని పెట్టుబడులు పెడుతున్నట్లు కియా మోటార్స్ ప్రకటించింది. సుమారు నాలుగు వందల కోట్లు పెట్టుబడులు పెడుతున్నట్లు కియా మోటార్స్ సీఈవో వెల్లడించారు. జగన్ నిర్వహిస్తున్న మన [more]

Update: 2020-05-28 08:45 GMT

ఏపీలో మరిన్ని పెట్టుబడులు పెడుతున్నట్లు కియా మోటార్స్ ప్రకటించింది. సుమారు నాలుగు వందల కోట్లు పెట్టుబడులు పెడుతున్నట్లు కియా మోటార్స్ సీఈవో వెల్లడించారు. జగన్ నిర్వహిస్తున్న మన పాలన – మీ సూచన కార్యక్రమంలో కియా సీఈవో ఈ విషయాన్ని వెల్లడించారు. ఇది విన్న జగన్ నెగిటివ్ మాజీ ముఖ్యమంత్రి, నెగిటివ్ మీడియా ఉన్నంత కాలం ఇలానే ఉంటుందన్నారు. కియా పరిశ్రమను తాము వేదిస్తున్నట్లు మాజీ ముఖ్యమంత్రి, ఆయన మీడియా దుష్ప్రచారం చేసిందన్నారు. మరో 400 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు కియా ముందుకు రావడం ఆనందకరమైన విషయమని జగన్ అన్నారు. కియా మోటార్స్ తరలి వెళుతుందని మాజీ ముఖ్యమంత్రి, ఆయన మీడియా తప్పుడు ప్రచారం చేసిందన్నారు జగన్.

Tags:    

Similar News