జగన్ మరో నియామకం

ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల సలహాదారుగా జగన్ ప్రభత్వం లంకా శ్రీధర్ ను నియమించింది. లంకా శ్రీధర్ చాలా రోజుల నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నారు. లంకా శ్రీధర్ [more]

Update: 2019-11-17 05:21 GMT

ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల సలహాదారుగా జగన్ ప్రభత్వం లంకా శ్రీధర్ ను నియమించింది. లంకా శ్రీధర్ చాలా రోజుల నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నారు. లంకా శ్రీధర్ పనితీరును గుర్తించిన జగన్ గతంలోనే పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నియమించారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన లంకా శ్రీధర్ హైదరాబాద్ లో స్థిరపడ్డారు. వైసీపీ ఆవిర్భావం నుంచి ఆయన పార్టీ కోసం పనిచేస్తున్నారు. వైసీపీ అగ్రనేతలతోనూ శ్రీధర్ కు మంచి సంబంధాలున్నాయి. పరిచయా లున్నాయి. దీంతో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ ఆయన్ను పెట్టుబడుల సలహాదారుగా నియమించారు. ఈమేరకు జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ ఆదేశాలు జారీ చేశారు.

Tags:    

Similar News