నడ్డా ఆరోపణలపై చర్చకు సిద్దమా?

తిరుపతి వైసీపీ అభ్యర్థి గురుమూర్తి మతం ఏంటో చెప్పాలని బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. చనిపోయిన ఎంపీ కుటుబానికి కాకుండా ఇతరులకు ఎందుకు ఇచ్చారో [more]

Update: 2021-04-15 00:40 GMT

తిరుపతి వైసీపీ అభ్యర్థి గురుమూర్తి మతం ఏంటో చెప్పాలని బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. చనిపోయిన ఎంపీ కుటుబానికి కాకుండా ఇతరులకు ఎందుకు ఇచ్చారో చెప్పాలని ఆయన కోరారు. మద్యం బ్రాండ్లు, అమ్మకాలపై తమ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన ఆరోపణలకు భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉందని ఆ పార్టీ నేత విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. జగన్ అధికారంలోకి వచచిన తర్వాత మద్యం బ్రాండ్లు కొత్తవి ఎందుకు వచ్చాయో చెపాలన్నారు. జేపీ నడ్డా వ్యాఖ్యలపై వైసీపీ ఎందుకు స్పందించడం లేదన్నారు. ఏపీలో లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఆధారాలున్నాయని విష్ణు వర్ధన్ రెడ్డి తెలిపారు. దీనిపై ఎవరితోనైనా చర్చించేందుకు సిద్ధమని ప్రకటించారు.

Tags:    

Similar News