వాళ్లే డేంజర్ అట… జల్లెడ పడుతున్న పోలీసులు

ఇటీవల ఢిల్లీ వెళ్లికి వచ్చిన వారికి నలుగురికి కరోనా సోకడంతో రెండు తెలుగు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. ఢిల్లీలో ఈ నెల మొదటి వారంలో జరిగని సమావేశాలకు తెలుగు [more]

Update: 2020-03-30 03:35 GMT

ఇటీవల ఢిల్లీ వెళ్లికి వచ్చిన వారికి నలుగురికి కరోనా సోకడంతో రెండు తెలుగు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. ఢిల్లీలో ఈ నెల మొదటి వారంలో జరిగని సమావేశాలకు తెలుగు రాష్ట్రాల నుంచి వందల సంఖ్యలో వెళ్లినట్లు గుర్తించారు. వీరిలో ఏపీలో నలుగురికి కరోనా పాజిటివ్ రావడంతో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. నిజామాబాద్ నుంచి దాదాపు 40 మంది వెళ్లినట్లు అధికారులు గుర్తించారు. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో 11 మందిని గుర్తించారు. మిగిలిన వారి కోసం పోలీసులు వెతుకుతున్నారు. ఢిల్లీ జమాత్ కు వెళ్లి వచ్చిన గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన వారికి కరోనా పాజిటివ్ రావడంతో ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.

Tags:    

Similar News