నామినేషన్ల ఉప సంహరణకు ముందే టీడీపీకి?

శ్రీకాకుళం జిల్లాలో తెలుగుదేశం పార్టీ వైసీపీకి షాక్ ఇచ్చింది. పలాస మున్సిపాలిటీలో నలుగురు టీడీపీ కౌన్సిలర్లను తన పార్టీలో వైసీపీ చేర్చుకుంది. మున్సిపల్ ఎన్నికల వేళ టీడీపీ [more]

Update: 2021-02-28 00:49 GMT

శ్రీకాకుళం జిల్లాలో తెలుగుదేశం పార్టీ వైసీపీకి షాక్ ఇచ్చింది. పలాస మున్సిపాలిటీలో నలుగురు టీడీపీ కౌన్సిలర్లను తన పార్టీలో వైసీపీ చేర్చుకుంది. మున్సిపల్ ఎన్నికల వేళ టీడీపీ కౌన్సిలర్ అభ్యర్థులు నలుగురు వైసీపీ లో చేరడంతో టీడీపీ ఇక అక్కడ చేతులెత్తేసినట్లే. పలాసలో కౌన్సిలర్ అభ్యర్థులైన లక్ష్మణరావు, మురళీ కృష్ణ, వెంకటలక్ష్మి, హరిలు మంత్రి అప్పలరాజు సమక్షంలో వైసీపీలో చేరిపోయారు. నామినేషన్ల ఉపసంహరణకు ముందే వీరు టీడీపీని వీడటం పలాసలో హాట్ టాపిక్ గా మారింది.

Tags:    

Similar News