మేం పోటీ చేస్తాం.. ఆ సత్తా మాకే ఉంది

పరిషత్ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తారని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు. వైసీపీిని ఎదుర్కొనే సత్తా తమకే ఉందని [more]

Update: 2021-04-03 02:04 GMT

పరిషత్ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తారని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు. వైసీపీిని ఎదుర్కొనే సత్తా తమకే ఉందని సోము వీర్రాజు అన్నాు. బీజేపీ ఎన్నికల నుంచి ఎప్పుడూ తప్పుకోదని, తమ అభ్యర్థులు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారని సోము వీర్రాజు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో నిజమైన ప్రతిపక్షం బీజేపీ మాత్రమేనని సోము వీర్రాజు అభిప్రాయపడ్డారు.

Tags:    

Similar News