రమణదీక్షితులను మళ్లీ

ఆలయ గౌరవ ప్రధాన అర్చకులుగా రమణదీక్షితులు నియమితులయ్యారు. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి నిర్ణయం తీసుకుంది. అర్చకులు కొందరు రమణదీక్షితుల నియామకంపై అభ్యంతరం వ్యక్తం [more]

Update: 2019-12-28 11:15 GMT

ఆలయ గౌరవ ప్రధాన అర్చకులుగా రమణదీక్షితులు నియమితులయ్యారు. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి నిర్ణయం తీసుకుంది. అర్చకులు కొందరు రమణదీక్షితుల నియామకంపై అభ్యంతరం వ్యక్తం చేసినా ఆయనను నియమించేందుకు పాలకమండలి నిర్ణయించింది. జమ్మూకాశ్మీర్ లో శ్రీవారి ఆలయం నిర్మించేందుకు అనుమతి తెలిపింది. 2019-20 వార్షిక బడ్జెట్ కు పాలకమండలి ఆమోదం తెలిపింది. అలాగే వారణాసిలోనూ శ్రీవారి ఆలయాన్ని నిర్మించాలని నిర్ణయించింది.

Tags:    

Similar News