వ్యాక్సినేషన్ ప్రక్రియపై రాహుల్ ఆగ్రహం

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం జరుగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియ సక్రమంంగా లేదని రాహుల్ గాంధీ అభ్యంతరం [more]

Update: 2021-04-30 01:34 GMT

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం జరుగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియ సక్రమంంగా లేదని రాహుల్ గాంధీ అభ్యంతరం వ్యక్తం చేశారు. దేశంలో ప్రతి ఒక్కరికీ కరోనా వ్యాక్సిన్ ఉచితంగా అందజేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఇది సాధ్యమయ్యేలా కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలను రూపొందించాలని రాహుల్ గాంధీ కోరారు. వ్యాక్సిన్ ఉచితంగా ఇవ్వకపోవడాన్ని ఆయన తప్పుపట్టారు.

Tags:    

Similar News