భారత్ లో రికార్డు బ్రేక్ చేస్తున్న కరోనా.. లక్షకు దగ్గరలో

భారత్ లో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా భారత్ లో 93,249 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 513 మంది కరోనాతో మరణించారు. దీంతో [more]

Update: 2021-04-04 04:48 GMT

భారత్ లో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా భారత్ లో 93,249 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 513 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,24,85,509 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి భారత్ లో 1,64,623 మంది మరణించారు. ప్రస్తుతం భారత్ లో యాక్టివ్ కేసుల సంఖ్య 6,91,597 గా ఉంది. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 1,16,29,289 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.

Tags:    

Similar News