నేడు ఆ మూడు జిల్లాల అధికారులతో నిమ్మగడ్డ

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నేడు మూడు జిల్లాల్లో పర్యటించనున్నారు. కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లలా అధికారులతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ సమీక్షించనున్నారు. [more]

Update: 2021-02-28 01:58 GMT

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నేడు మూడు జిల్లాల్లో పర్యటించనున్నారు. కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లలా అధికారులతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ సమీక్షించనున్నారు. మున్సిపల్ ఎన్నికలు ఈ నెల 10వ తేదీన జరగనుండటంతో వాటి ఏర్పాట్లపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ అధికారులతో చర్చించనున్నారు. ఎన్నికల ఏర్పాట్లు, సమస్యాత్మక ప్రాంతాలపై పోలీసులు తీసుకుంటున్న జాగ్రత్తలను గురించి అడిగి తెలుసుకోనున్నారు.

Tags:    

Similar News