నేడు కేంద్ర మంత్రి వర్గ సమావేశం.. అందుకేనా?

నేడు కేంద్ర మంత్రి వర్గ సమావేశం జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కరోనా నియంత్రణ, వ్యాక్సినేషన్ వంటి అంశాలపై చర్చ జరగనుంది. [more]

Update: 2021-06-30 02:59 GMT

నేడు కేంద్ర మంత్రి వర్గ సమావేశం జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కరోనా నియంత్రణ, వ్యాక్సినేషన్ వంటి అంశాలపై చర్చ జరగనుంది. ఈరోజు ప్రధానంగా రోడ్లు, రవాణా, పౌర విమానయాన శాఖ, టెలికాం మంత్రులతో ప్రధాని మోదీ ప్రధానంగా చర్చించనున్నారు. ఆ శాఖల పనితీరును సమీక్షించనున్నారు. దీంతో పాటు కేంద్ర మంత్రి వర్గ విస్తరణ జరుగుతుందన్న ప్రచారం నేపథ్యంలో వరసగా మోదీ కేంద్ర మంత్రులతో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Tags:    

Similar News