ఆ విద్యార్థికి అండగా నిలిచిన లోకేష్

కృష్ణా జిల్లాలో కరోనా కారణంగా కుటుంబ సభ్యులను కోల్పోయిన విద్యార్థికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అండగా నిలిచారు. చెరుకూరి లోకేష్ కృష్ణ ఇంటర్ [more]

Update: 2021-05-14 00:59 GMT

కృష్ణా జిల్లాలో కరోనా కారణంగా కుటుంబ సభ్యులను కోల్పోయిన విద్యార్థికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అండగా నిలిచారు. చెరుకూరి లోకేష్ కృష్ణ ఇంటర్ చదువుతున్నారు. వీళ్ల కుటుంబమంతా కరోనా బారిన పడింది. కరోనాతో తాతయ్య, తండ్రి మరణించారు. దీంతో లోకేష్ కృష్ణ కు అండగా నిలవాలని లోకేష్ భావించారు. ఆ విద్యార్థికి ఒక అన్నగా తాను అండగా ఉంటానని లోకేష్ భరోసా ఇచ్చారు.

Tags:    

Similar News