కేసుల వల్లనే జగన్…?

సీబీఐ, ఈడీ కేసుల వల్లనే జగన్ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయలేకపోతున్నారని టీడీపీ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. ఏపీకి హోదా, నిధుల కోసం ఎందుకు పోరాటం [more]

Update: 2021-06-09 05:47 GMT

సీబీఐ, ఈడీ కేసుల వల్లనే జగన్ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయలేకపోతున్నారని టీడీపీ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. ఏపీకి హోదా, నిధుల కోసం ఎందుకు పోరాటం చేయలేదని ఆయన ప్రశ్నించారు. తిరుపతిలో మోదీ కాళ్లకు మొక్కిన జగన్ రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రం వద్ద తాకట్టు పెట్టారని రామ్మోహన్ నాయుడు విమర్శించారు. 22 మంది ఎంపీలున్నా జగన్ రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయలేక పోతున్నారని ఆరోపించారు. కేసుల కోసమే రాష్ట్ర ప్రయోజనాలను కేంద్ర ప్రభుత్వం వద్ద తాకట్టు పెట్టారని రామ్మోహన్ నాయుడు అన్నారు.

Tags:    

Similar News