ఏ క్షణంలోనైనా నిర్ణయం

ఏడువేల ప్రయివేటు బస్సులకు ఐదారు రోజుల్లో అనుమతి ఇస్తామని, ఏ క్షణంలోనైనా ఈ నిర్ణయం రానుందని సీఎం కేసీఆర్ చెప్పారు. ప్రజలు బస్సులు చాలు చాలు అనేలా [more]

Update: 2019-10-24 11:52 GMT

ఏడువేల ప్రయివేటు బస్సులకు ఐదారు రోజుల్లో అనుమతి ఇస్తామని, ఏ క్షణంలోనైనా ఈ నిర్ణయం రానుందని సీఎం కేసీఆర్ చెప్పారు. ప్రజలు బస్సులు చాలు చాలు అనేలా నడుపుతాం. నేను, రవాణా మంత్రి కూర్చొని రెండు రోజుల్లో ఫైనల్ చేస్తాం . ఆర్టీసీలో అద్దెబస్సులకే లాభాలొస్తున్నాయని అదే రకంగా ఇక ప్రైవేటు బస్సులకు పర్మిట్లు ఇస్తామన్నారు కేసీఆర్. తిన్నది అరగకే ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నారని మండిపడ్డారు.

 

Tags:    

Similar News