నేడు జనగామ జిల్లాకు కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు జనగామ జిల్లాలో పర్యటించనున్నారు. రైతు వేదికను ప్రారంభించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించిన రైతు వేదికను జనగామ జిల్లాలోని కొడకండ్లలో కేసీఆర్ [more]

Update: 2020-10-31 02:00 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు జనగామ జిల్లాలో పర్యటించనున్నారు. రైతు వేదికను ప్రారంభించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించిన రైతు వేదికను జనగామ జిల్లాలోని కొడకండ్లలో కేసీఆర్ ప్రారంభిస్తారు. అనంతరం అక్కడ పల్లె ప్రకృతివనాన్ని పరిశీలిస్తారు. అక్కడే ఉన్న రామవరం గ్రామంలో వైకుంఠధామం, డంపింగ్ యార్డులను కూడా కేసీఆర్ పరిశీలిస్తారు. తర్వాత రైతులతో జరిగే బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగిస్తారు.

Tags:    

Similar News