బ్రేకింగ్ : ఏపీలో మరో ఐదు కేసులు నమోదు

ఆంధ్రప్రదేశ్ లో మరో ఐదు కరోనా పాజిటివ్ కొత్త కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో ఒకటి, నెల్లూరు జిల్లాలో నాలుగు కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం [more]

Update: 2020-04-13 14:00 GMT

ఆంధ్రప్రదేశ్ లో మరో ఐదు కరోనా పాజిటివ్ కొత్త కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో ఒకటి, నెల్లూరు జిల్లాలో నాలుగు కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం 439 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో అత్యధికంగా 91 కేసులు నమోదయ్యాయి. నెల్లూరులో 56 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ పన్నెండు మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఏపీలో ఏడుగురు మరణించారు.

Tags:    

Similar News