దేశంలో తొలిసారిగా తెలంగాణలో?

తెలంగాణాలో తొలి మొబైల్ వైరాలజీ ల్యాబ్ ను ప్రారంభించనున్నారు. దేశంలోనే తొలి మొబైల్ వైరాలజీ ల్యాబ్ ను తెలంగాణలో ఏర్పాటు చేశారు. డీఆర్డీఓ, ఈఎస్ఐలు సంయుక్తంగా మొబైల్ [more]

Update: 2020-04-23 04:44 GMT

తెలంగాణాలో తొలి మొబైల్ వైరాలజీ ల్యాబ్ ను ప్రారంభించనున్నారు. దేశంలోనే తొలి మొబైల్ వైరాలజీ ల్యాబ్ ను తెలంగాణలో ఏర్పాటు చేశారు. డీఆర్డీఓ, ఈఎస్ఐలు సంయుక్తంగా మొబైల్ వైరాలజీ ల్యాబ్ ను రూపొందించాయి. తెలంగాణ ప్రభుత్వం ఈరోజు దీనిని ప్రారంభించనుంది. మొబైల్ వైరాలజీ ల్యాబ్ ను ఐకామ్ సంస్థ రూపొందించి దీనివల్ల ఎక్కడికక్కడ పరీక్షలు చేయడానికి వీలవుతుంది. ఈ ల్యాబ్ ను కాసేపట్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ఠ్రమంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్ లు ప్రారంభించనున్నారు.

Tags:    

Similar News