జగన్ మెచ్చిన వారు వీరే

ఏపీ ప్రభుత్వం టీటీడీ పాలకమండలి సభ్యుల పేర్లను ప్రకటించింది. ఏపీ నుంచి ఎనిమిది మందికి, తెలంగాణ నుంచి ఏడుగురికి, తమిళనాడు నుంచి నలుగురికి, కర్ణాటక నుంచి ముగ్గురికి, [more]

Update: 2019-09-17 09:55 GMT

ఏపీ ప్రభుత్వం టీటీడీ పాలకమండలి సభ్యుల పేర్లను ప్రకటించింది. ఏపీ నుంచి ఎనిమిది మందికి, తెలంగాణ నుంచి ఏడుగురికి, తమిళనాడు నుంచి నలుగురికి, కర్ణాటక నుంచి ముగ్గురికి, ఢిల్లీ, మహారాష్ట్రల నుంచి ఒక్కొక్కరి చొప్పున టీటీడీలో చోటు కల్పిస్తున్నట్లు ఏపీ సర్కార్ పేర్కొంది. తెలంగాణ నుంచి రామేశ్వరరావు, బి.పార్థసారథిరెడ్డి, వెంకటభాస్కరరావు, మూరంశెట్టి రాములు, డి.దామోదరరావు, కె.శివకుమార్, పుట్టా ప్రతాప్‌రెడ్డి పేర్లను ఖరారు చేసింది. ఏపీ నుంచి గొల్ల బాబూరావు, నాదెండ్ల సుబ్బారావు, ప్రశాంతి, యూవీ రమణమూర్తి, మల్లికార్జునరెడ్డి, డీపీ అనంత, చిప్పగిరి ప్రసాద్‌కుమార్‌, పార్థసారథి పేర్లను నిర్ణయించింది. ఢిల్లీ నుంచి శివశంకరన్‌, మహరాష్ట్ర నుంచి రాజేష్‌ శర్మ, కర్ణాటక నుంచి రమేష్‌శెట్టి, రవినారాయణ, సుధా నారాయణమూర్తి, తమిళనాడు నుంచి వైద్యనాథన్‌, శ్రీనివాసన్‌, డా.నిశ్చిత, కుమారగురు పేర్లను ప్రభుత్వం ప్రకటించింది.

 

Tags:    

Similar News