రెండో రోజు ధూళిపాళ్ల నరేంద్ర విచారణ

సంగం డెయిరీ కేసులో అక్రమాలు జరిగాయంటూ అరెస్ట్ చేసిన ధూళిపాళ్ల నరేంద్ర ను ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. ఐదు రోజుల పాటు ధూళిపాళ్ల నరేంద్రను విచారించనున్నారు. [more]

Update: 2021-05-02 01:07 GMT

సంగం డెయిరీ కేసులో అక్రమాలు జరిగాయంటూ అరెస్ట్ చేసిన ధూళిపాళ్ల నరేంద్ర ను ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. ఐదు రోజుల పాటు ధూళిపాళ్ల నరేంద్రను విచారించనున్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న ధూళిపాళ్ల నరేంద్రను విజయవాడ ఏసీబీ కార్యాలయానికి తీసుకొచ్చి విచారణ చేస్తున్నారు. ఫేక్ డాక్యుమెంట్లపై ధూళిపాళ్ల నరేంద్ర ను ఏసీీబీ అధికారులు ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది.

Tags:    

Similar News