అక్కడ ఆస్తులు కాపాడుకోవడం కోసమేనా?

పక్క రాష్ట్రంలో తమ ఆస్తులను కాపాడుకోవడం కోసం జగన్ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమ విమర్శించారు. ఏకపక్షంగా తెలంగాణ ప్రభుత్వం నీటిని [more]

Update: 2021-07-01 06:39 GMT

పక్క రాష్ట్రంలో తమ ఆస్తులను కాపాడుకోవడం కోసం జగన్ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమ విమర్శించారు. ఏకపక్షంగా తెలంగాణ ప్రభుత్వం నీటిని తోడుకుంటుంటే ఎందుకు మౌనంగా ఉన్నారని ఆయన ప్రశ్నించారు. అపెక్స్ కౌన్సిల్ కేఆర్ఎంబీ నియంత్రణ పరిధిపై తీర్మానం చేశారని, దానిని ఎందుకు నోటిఫై చేయడం లేదని దేవినేని ఉమ నిలదీశారు. విద్యుత్తు ఉత్పత్తి ఏకపక్షంగా జరుగుతున్నా లేఖలు తప్ప నిలదీయరెందుకని దేవినేని ఉమ ఫైరయ్యారు.

Tags:    

Similar News