కరోనా కేసులు… భారత్ లో ఇదే తొలిసారి?

ఇండియాలో కరోనా పాజటివ్ కేసులు ఆగడం లేదు. రోజురోజుకూ భారత్ పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఈరోజు 8,380 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో భారత్ లో [more]

Update: 2020-05-31 04:45 GMT

ఇండియాలో కరోనా పాజటివ్ కేసులు ఆగడం లేదు. రోజురోజుకూ భారత్ పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఈరోజు 8,380 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో భారత్ లో కరోనా కేసులు 1,82,143కు చేరుకున్నాయి. కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. రికార్డు స్థాయిలో గతంలో ఎన్నడూ ఇన్ని కేసులు ఒక్కరోజులో నమోదు కాలేదు. ఇప్పటి వరకూ కరోనా సోకి మృతి చెందిన వారి సంఖ్య 5,164 కు చేరుకుంది. 89,995 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. మహారాష్ట్రలోనే 65 వేల కేసులు నమోదుకావడం ఆందోళన కల్గిస్తుంది. ఢిల్లీ, తమిళనాడు, గుజరాత్ లలో కేసుల సంఖ్య ఎక్కువగానే ఉంది.

Tags:    

Similar News