భారత్ లో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు

భారత్ లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఈరోజు భారత్ లో 43,651 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 640 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ [more]

Update: 2021-07-28 04:46 GMT

భారత్ లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఈరోజు భారత్ లో 43,651 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 640 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,14,31,901 కోట్ల కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి భారత్ లో మంది 4,22,022 మరణించారు. ప్రస్తుతం భారత్ లో యాక్టివ్ కేసుల సంఖ్య 3,99,436 గా ఉంది. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 3,06,63,147 మంది డిశ్చార్జ్ అయ్యారు.

Tags:    

Similar News