ఆంధ్రప్రదేశ్ లో యాక్టివ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. 1,557 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 18 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మొత్తం [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. 1,557 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 18 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మొత్తం [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. 1,557 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 18 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20,12,123 కు చేరుకున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కరోనా కారణంగా 13,825 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో 15,179 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి ఆంధ్రప్రదేశ్ లో 19,83,119 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.