బ్రేకింగ్ : సుప్రీంకోర్టులో కాంగ్రెస్ కు చుక్కెదురు

తెలంగాణ సచివాలయం కూల్చివేతపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పిటీషన్ వేశారు. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ జీవన్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే ఈరోజు సుప్రీంకోర్టు [more]

Update: 2020-07-17 06:16 GMT

తెలంగాణ సచివాలయం కూల్చివేతపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పిటీషన్ వేశారు. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ జీవన్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే ఈరోజు సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. సుప్రీంకోర్టు జీవన్ రెడ్డి పిటీషన్ ను కొట్టివేసింది. దీంతో కాంగ్రెస్ పార్టీకి సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బతగిలింది.

Tags:    

Similar News