లేఖ రాసే ధైర్యం బాబుకు ఎక్కడిది?

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణపై చంద్రబాబు ఎందుకు ప్రధానికి లేఖ రాయలేదని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. లేఖ రాసే ధైర్యం కూడా చంద్రబాబుకు లేదన్నారు. కానీ [more]

Update: 2021-02-19 01:06 GMT

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణపై చంద్రబాబు ఎందుకు ప్రధానికి లేఖ రాయలేదని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. లేఖ రాసే ధైర్యం కూడా చంద్రబాబుకు లేదన్నారు. కానీ వైసీపీ ప్రభుత్వంపై బురదజల్లే కార్యక్రమాన్ని మాత్రం చంద్రబాబు చేపట్టారని బొత్స సత్యనారాయణ అన్నారు. ఇక కుప్పంలో ఓడిపోయి కూడా ప్రజాస్వామ్యం ఓడిపోయిందనడం ఆయనకే చెల్లిందన్నారు. కౌంటింగ్ లో అక్రమాలు జరిగితే రీ కౌంటింగ్ ఎందుకు అడగలేదని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు.

Tags:    

Similar News