ఏపీలో ఆ పట్టణంలో లాక్ డౌన్

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉంది. పర్యాటక, ఆధ్మాత్మిక ప్రదేశాలపై కరోనా ప్రభావం ఎక్కువా పడుతుంది. శ్రీకాళహస్తిలో నేటి నుంచి లాక్ డౌన్ విధించాలని అధికారులు [more]

Update: 2021-04-27 01:50 GMT

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉంది. పర్యాటక, ఆధ్మాత్మిక ప్రదేశాలపై కరోనా ప్రభావం ఎక్కువా పడుతుంది. శ్రీకాళహస్తిలో నేటి నుంచి లాక్ డౌన్ విధించాలని అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే రాత్రిపూట కర్ఫ్యూ ను అధికారులు అమలు చేస్తున్నారు. అయితే కరోనా తీవ్రత, కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలను అనుసరించి లాక్ డౌన్ అమలుచేయాలని నిర్ణయించారు. ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకే దుకాణాలకు అనుమతి ఉంటుంది. అనంతర లాక్ డౌన్ అమలులోకి వస్తుంది.

Tags:    

Similar News