లాక్ డౌన్ లోనూ రాజధాని భూ కుంభకోణంపై?

నాలుగో విడత లాక్ డౌన్ అమలులో ఉన్నప్పటికీ రాజధాని భూ కుంభకోణంలో అరెస్ట్ లు కొనసాగుతున్నాయి. రాజధాని భూ కుంభకోణంపై ప్రభుత్వం స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం ను [more]

Update: 2020-05-20 02:29 GMT

నాలుగో విడత లాక్ డౌన్ అమలులో ఉన్నప్పటికీ రాజధాని భూ కుంభకోణంలో అరెస్ట్ లు కొనసాగుతున్నాయి. రాజధాని భూ కుంభకోణంపై ప్రభుత్వం స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. సిట్ కు అందిన ఫిర్యాదు మేరకు రాజధాని ప్రాంతంలో తప్పుడు పత్రాలు పెట్టి ప్లాట్లను పొందిన టీడీపీ నేత రావెల గోపాలకృష్ణను పోలీసలు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. రావెల గోపాలకృష్ణపై నెక్కల్లు గ్రామానికి చెందిన రైతులు ఫిర్యాదు చేయడంతో వాటిని విచారించిన సిట్ పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.

Tags:    

Similar News