బాబు పై తమ్మినేని ఘాటు వ్యాఖ్యలు

టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాంధ్రలో పర్యటించే హక్కు చంద్రబాబుకు లేదన్నారు. ఏ ముఖంపెట్టుకుని ఉత్తరాంధ్ర వస్తారని తమ్మినేని [more]

Update: 2020-02-28 02:19 GMT

టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాంధ్రలో పర్యటించే హక్కు చంద్రబాబుకు లేదన్నారు. ఏ ముఖంపెట్టుకుని ఉత్తరాంధ్ర వస్తారని తమ్మినేని ప్రశ్నించారు. అసలు ఆయనకు సిగ్గు ఉందా? అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి పదే పదే అడ్డంపడుతున్న చంద్రబాబు ఇక ఇక్కడకు రావాల్సిన అవసరం లేదన్నారు. ఆ రాజధాని అమరావతిలోనే ఓట్లు అడుక్కుంటే బాగుంటుందని సూచించారు.

Tags:    

Similar News